మత్తయి సువార్త 13:20-21

మత్తయి సువార్త 13:20-21 TSA

రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేకపోవడంతో కొంతకాలమే నిలబడతారు. వారికి వాక్యాన్ని బట్టి కష్టాలు హింసలు ఎదురైనప్పుడు వారు త్వరగా పడిపోతారు.

Gratis leesplanne en oordenkings oor మత్తయి సువార్త 13:20-21