మత్తయి సువార్త 14:28-29

మత్తయి సువార్త 14:28-29 TSA

పేతురు అది చూసి, “ప్రభువా, నీవే అయితే నేను నీళ్ల మీద నడిచి నీ దగ్గరకు రావడానికి నన్ను పిలువు” అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, “రా!” అన్నారు. పేతురు పడవ దిగి నీళ్ల మీద యేసువైపు నడిచాడు.

خطط قرأة مجانية و مواضيع تعبدية ذات صلة بమత్తయి సువార్త 14:28-29