మత్తయి సువార్త 14:16-17

మత్తయి సువార్త 14:16-17 TSA

యేసు వారితో, “వారు ఎక్కడికి వెళ్లే అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అని అన్నారు. వారు యేసుతో, “ఇక్కడ మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు తప్ప ఇంకేమి లేవు” అని జవాబిచ్చారు.

Бесплатные планы чтения и наставления по теме మత్తయి సువార్త 14:16-17