మత్తయిత 14:18-19

మత్తయిత 14:18-19 TERV

“వాటిని ఇక్కడకు తీసుకు రండి” అని యేసు అన్నాడు. ఆ తర్వాత ప్రజల్ని అక్కడున్న పచ్చిక బయళ్ళలో కూర్చోమని అన్నాడు. ఆ అయిదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసికొని ఆకాశం వైపు చూసి దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఆ రొట్టెను విరచి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు పంచారు.

సంబంధిత వీడియోలు