ఒడ్డుకి రాగానే వారికి అక్కడ నిప్పులూ, వాటి పైన ఉన్న చేపలూ రొట్టే కనిపించాయి. అప్పుడు యేసు, “ఇప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి” అని వారికి చెప్పాడు. సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి. అన్ని చేపలు పడినా వల మాత్రం పిగిలి పోలేదు. అప్పుడు యేసు, “రండి, భోజనం చేయండి” అని వారిని పిలిచాడు. అప్పటికి ఆయన ప్రభువని వారికి తెలిసి పోయింది కాబట్టి, “నువ్వు ఎవరు” అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచి పెట్టాడు. అలాగే చేపలు కూడా ఇచ్చాడు.
చదువండి యోహాను 21
వినండి యోహాను 21
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 21:9-13
30 రోజులు
యేసు భూమిమీద ఉన్నప్పుడు ప్రజలకొరకు కొన్ని అద్భుతకార్యాలు చేశాడు. ఈ బైబిల్ ప్రణాళికను మీరు చదువుతుండగా, మీ అంతట మీరే స్వయంగా యేసును ఆయన సర్వసంపూర్ణతలోఅనుభవపూర్వకంగా తెలుసుకొనగలరని మా నిరీక్షణ. భూమిమీద దివ్య మైన జీవితంకొరకు మనం దేవుడిని నమ్మడం విడిచిపెట్టకూడదు.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్లైన్లో చదవండి, బోధన క్లిప్లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు