వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను. యేసు–మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను; చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు–రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున–నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలను కూడ పంచిపెట్టెను.
చదువండి యోహాను 21
వినండి యోహాను 21
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 21:9-13
30 రోజులు
యేసు భూమిమీద ఉన్నప్పుడు ప్రజలకొరకు కొన్ని అద్భుతకార్యాలు చేశాడు. ఈ బైబిల్ ప్రణాళికను మీరు చదువుతుండగా, మీ అంతట మీరే స్వయంగా యేసును ఆయన సర్వసంపూర్ణతలోఅనుభవపూర్వకంగా తెలుసుకొనగలరని మా నిరీక్షణ. భూమిమీద దివ్య మైన జీవితంకొరకు మనం దేవుడిని నమ్మడం విడిచిపెట్టకూడదు.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్లైన్లో చదవండి, బోధన క్లిప్లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు